Sleep: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర సరిగా లేకపోతే.. ఏకాగ్రత లోపించడం, చిరాకు, ఒత్తిడి పెరుగుతాయి. దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ప్రతిరోజూ తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నవారిలో డిమెన్షియా లేదా స్వల్ప జ్ఞాపకశక్తి లోపం వచ్చే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు కనుగొన్నారు. నిద్రలేమి ప్రభావం మధుమేహం, అధిక రక్తపోటు వంటి రెండు ప్రధాన వ్యాధుల కంటే కూడా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టడం వల్ల వాటి నుంచే రేస్ వల్ల నిద్రలేమి, చర్మ సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
భారతీయ సంస్కృతిలో శంఖం పవిత్రమైనదిగా చెబుతారు. ఓ పరిశోధనలో 30 మంది రోగులు శంఖం ఊదిన వారిలో నిద్ర నాణ్యత 34% మెరుగుపడిందని.. పగటిపూట నిద్రలేమి తగ్గిందని.. ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయని తేలింది. ఇది పగటిపూట అలసట, చిరాకు, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
ప్రతిరోజూ 8 గంటల నాణ్యమైన నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట మసాలా, నూనె పదార్థాలు తింటే జీర్ణక్రియపై ఒత్తిడి పెరిగి ఎసిడిటీ, ఛాతీలో మంట వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. టీ, కాఫీలలో ఉండే కెఫిన్, చక్కెర నిద్రను పాడు చేస్తాయి.
తగినంత నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులతోపాటు వెన్ను, మెడపై అసమాన ఒత్తిడి పడుతుంది. ఇది కండరాల ఒత్తిడి, నొప్పి, కారణమవుతుంది. ఈ భంగిమలో పొట్ట ప్రేగులపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.
నిద్రపోతున్నప్పుడు శరీరం మరమ్మత్తు, కోలుకోవడానికి పని చేస్తుంది. రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు, కండరాలు, హార్మోన్లు సమతుల్యతలోకి వస్తాయి. తక్కువ నిద్రపోయే వారిలో హై బీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు పెరగటం, నిరాశ- ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
నేటి కాలంలో చాలామంది నిద్రలోనే చనిపోతున్నారు. ముఖ్యంగా అలసట, శ్వాస ఇబ్బందులు, పాదాలు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించడం, నిత్యం స్వల్ప వ్యాయామంతో సమస్య తగ్గుతుంది.