Shubhanshu Shukla: భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపిన సంగతి తెలిసిందే.