Crime: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్
పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
అమెరికాలోని మిన్నెసోటాలో మహిళను ఐసీఈ కాల్చి చంపడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సంఘటనపై అక్కడ చాలా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. అసలేంటీ ఐసీఈ...దీనికి ఇన్ని అధికారాలు ఎవరిచ్చారు?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న ఆయన జేడీ వాన్స్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటికి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్రెడ్డి నగర్.
అమెరికాలో తుపాకి సంస్కృతి రాజ్కమేలుతోంది. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికాలో కలకలం రేగింది. ఉటాలోని సెంటినియర్ పార్క్లో నిర్వహించిన వెస్ట్ఫెస్ట్ కార్నివాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు.