US Firing: అమెరికాలో తాగుబోతు బీభత్సం.. భారతీయ తండ్రీకూతుళ్లను కాల్చి చంపాడు
అమెరికా కాల్పుల్లో గుజరాత్కు చెందిన తండ్రీకూతుళ్లు మరణించారు. ప్రదీప్ భాయ్ పటేల్ (56), ఆయన కూతురు ఉర్మి (26) వర్జీనియాలో ఓ స్టోర్ నడుపుతున్నారు. ఓ ఆఫ్రికన్ ఉదయాన్ని మద్యం కోసం వచ్చి వారిపై గొడవకు దిగాడు. లేటుగా స్టోర్ తీశారని గన్ వారిని కాల్చి చంపాడు.