WTC ఫైనల్ చేరాలంటే ఒక్కటే ఛాన్స్.! | Team India WTC Final | RTV
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు నవంబర్ 15న కుమారుడు పుట్టినప్పటి నుంచి పేరు తెలుసుకోవాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భార్య రితిక కిస్మిస్ శాంతా క్లాజ్ క్యాప్లతో ఉన్న బొమ్మలో కుమారుడు పేరు ఆహాన్ అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
టీమ్ ఇండియాకు బోనస్గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోజరిగే ఛాంపియన్ ట్రోఫీకి కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని BCCIసెక్రటరీ జైషా వెల్లడించారు.లార్డ్స్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐసీసీ నాకౌట్ టోర్నమెంటుల్లో రోహిత్ శర్మ, బుమ్రాలు రికార్డ్ల్లో దూసకుపోతున్నారు. 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండవస్థానంలో ఉండగా..అత్యధక వికెట్లు తీసిన లిస్ట్లో బుమ్రా 9 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.
ఇండియా వరల్డ్కప్ ఫైన్లస్లో ఓడిపోవడానికి కారణం వాళ్ళిద్దరఏ అంటున్నాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పిచ్ను మార్చారని...అక్కడే తప్పు జరగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాళ్ళు పిచ్ను మార్చడం తాను స్వయంగా చూశానని చెబుతున్నాడు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బుమ్రా ఒక్కడిపై ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు అన్నారు.
ప్రపంచకప్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. ఆ భాద నుంచి బయటకు వచ్చి నార్మల్ అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ గురించి తొలిసారి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనోభావాలను, సంఘర్షణను బయట పెట్టారు.