Telangana: హైదరాబాద్ లో ఘోర ప్రమాదం .. భార్య భర్తలు అక్కడిక్కడే మృతి!
హైదరాబాద్ లంగర్హౌస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారుతో బైక్, ఆటోను ఢీకొట్టాడు దుండగుడు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు మొనా, దినేష్ స్పాట్ లోనే మృతి చెందారు.
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ లోనే మృతి!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విడపనకల్లు దగ్గర అదుపు తప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Private Bus: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్లో ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా.. 21 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ప్రమాదంపై కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన కొహ్మారా స్టేట్ హైవేపై చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
Road Accident: ఘోర ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్ను ఢీ కొట్టి నలుగురు..
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబ వాహనంలో వేడుకకు వెళ్తుండగా.. మధ్యంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు.