కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. 6మంది స్పాట్ డెడ్
కర్ణాటక విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.
BREAKING: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
BREAKING: కాకినాడలో విషాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్లోనే!
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
Ap Crime: బోల్తా పడిన కూల్డ్రింక్ వ్యాన్.. ఇలా పట్టుకుపోతున్నారేంట్రా? -VIDEO
విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు.
Chhattisgarh : ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది స్పాట్
ఛత్తీస్ ఘడ్ లో రాయ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ పూర్-బలోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రైలర్ వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 క్రైం | Short News | Latest News In Telugu
Lorry Accident: గ్రానైట్ లారీ బోల్తా.. ముగ్గురు స్పాట్లోనే!
ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం
స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్నకారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/media_files/2025/05/23/vCYyiK2SitL4HN8pP1T3.jpeg)
/rtv/media/media_files/2025/05/21/GPOZ28Acp9FaMMXgIhnR.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/05/13/2N2yjbgqTCZPYS1zD3zv.jpg)
/rtv/media/media_files/2025/05/12/EGg39pfUk8ugm8MBYwC4.jpg)
/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
/rtv/media/media_files/2025/05/05/0DIjdfvbUIY0b3yJ98hm.jpg)