VIRAL VIDEO: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
యూపీలోని కన్నౌజ్లో లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై కోళ్ల ట్రక్కు బోల్తా పడింది. గ్రామస్థులు కోళ్ల కోసం పరుగులు తీశారు. ఎన్ని దొరికితే అన్ని కోళ్లను పట్టుకుని ఇళ్లకు పోయారు. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్లను అక్కడే వదిలేశారు. ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
AP Road Accident: కన్నీరు తెప్పించే విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది.
Road Accident : పల్నాడు జిల్లాలో బోల్తా పడ్డ ట్రాక్టర్, నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు.
Gujarat Accident: ఘోర ప్రమాదం.. ఇసుక డంపర్ బోల్తా పడి నలుగురు మృతి!
గుజరాత్ బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పాక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు పై డంపర్ పడి అక్కడిక్కడే మరణించారు.
Telangana: వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు స్పాట్ డెడ్.. మరో నలుగురికి..
వనపర్తి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్టూరు గ్రామం దగ్గర జాతీయ రహదారిపై కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లు విరిగి రక్తం మడుగులో విలవిల!
తెలంగాణలోని భూపలపల్లి జిల్లా కాటారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. గారేపల్లికి చెందిన తోటరవి ప్రధాన చౌరస్తాకు బైక్పై వెళ్లగా.. ఇసుకను తరలిస్తున్న ఓ లారీ రవి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి రెండు కాళ్లు విరిగిపోయాయి.
Road accident : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి
బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా మృతుడు ఎమ్మెల్యే కాలె యాదయ్ గన్మెన్ ముత్తంగి శ్రీనివాస్గా గుర్తించారు.
TG Crime: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..40 మందికి గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీని రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు పరిస్థితి విషయంగా ఉంది. 40 మందికి గాయాలైయ్యాయి.