గోల్డ్ సేవింగ్స్ బాండ్స్ పై ఆర్బీఐ కీలక ప్రకటన!
ఆగస్టు 2016లో జారీ చేసిన బంగారు బాండ్ల ప్రస్తుత ధర యూనిట్కు రూ.6,938గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2015 లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ను కేంద్రం తీసుకువచ్చింది.2016లో 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం ఇది దాదాపు 122 శాతానికి పెరిగింది.