రేషన్ తీసుకొనే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ | AP Govt Good News | Pawan Kalyan |CM Chandrababu
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో మొత్తం 8 సేవలు కనిపిస్తాయి.
రానున్న వర్షాకాలన్ని దృష్టిలోపెట్టుకుని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న 3 నెలల ఆహారపదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మనమిత్ర కింద రేషన్ సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే 9552300009 వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మేసేజ్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. అలాగే దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. గతంలో కేవలం బియ్యం మాత్రమే అందించే రేషన్ కార్డుపై ఇక మీదట పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు.