Rajnath Singh: రోజురోజుకి సంఘర్షణలు పెరిగిపోతున్నాయి.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలో రోజురోజుకి సంఘర్షణలు పెరిగిపోతున్నాయని.. భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియడం లేదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శాంతిని పునరుద్ధరించడం కోసం భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.