భారత్-పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్రివిధ దళాల చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా దృష్ట్యా పరిస్థితులను అంచనా వేయడానికి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
🇮🇳 दिल्ली: तीनों सेनाध्यक्ष रक्षा मंत्री से मिलने पहुंचे
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 9, 2025
🏛️ रक्षा मंत्रालय पहुंचे तीनों सेनाध्यक्ष
🗣️ रक्षा मंत्री से मुलाकात कर हालात की जानकारी देंगे#Delhi #DefenceMinistry #MilitaryChiefs #RajnathSingh #SecurityBriefing #IndianDefence @DefenceMinIndia @rajnathsingh @adgpi pic.twitter.com/tsWnyJ7kfg
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!