TG News : జస్ట్ మిస్.. జర్రయితే ప్రాణాలు పోతుండేరా..
రంగారెడ్డి జిల్లాలో ఓ కార్మికుడు పని ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో దారిలో ఉన్న రైల్వే పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న గూడ్స్ రైలు కదిలింది. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి పట్టాల మధ్యలో పడుకున్న కార్మికుడు తన ప్రాణాలను కాపాడుకున్నాడు.