Delhi Elections: తీర్పును గౌరవిస్తాం...పోరాటం కొనసాగిస్తాం..రాహుల్ గాంధీ
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ పై ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. కానీ ఢిల్లీ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.