Haryana: ఆ నీరు పాకిస్థాన్కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన
పంజాబ్ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్కు పాకిస్థాన్కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఆ నీటిని తమ రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించింది.