/rtv/media/media_files/2025/06/30/road-accident-2025-06-30-08-02-14.jpg)
Road Accident
Cashless Treatment Scheme:
ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడితే చికిత్స తీసుకోవడానికి లక్షలు ఉండాల్సిందే. ఉచితంగా అయితే అసలు చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.
ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?
గాయపడితే ఉచితంగా చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి..
— RTV (@RTVnewsnetwork) June 30, 2025
Read More>>https://t.co/4Jn5j2sboq#RoadAccident #Insurance #RTV
ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు 1.50 లక్షల ప్రమాద బీమా..!
— @~ALEX~@TPCC_SOCIAL_MEDIA_INCHARGE (@LOVELY_ALEX_85) June 30, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం✋పెదోడికి వరం 🙏@revanth_anumula @Ponnam_INC pic.twitter.com/Msss1An4jE
ఇప్పటికే ఈ పథక పంజాబ్(Punjab), హర్యానా(Haryana), ఉత్తరాఖండ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ పథకం వల్ల వైద్య బీమా లేకపోయినా కూడా ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరాలి.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత