Love Marriage : లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.. గ్రామస్థులంతా కలిసి సంచలన నిర్ణయం!
జూలై 31న ఏకగ్రీవంగా ఆమోదించబడిన ఈ తీర్మానంలో తల్లిదండ్రుల లేదా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారిని గ్రామం నుంచి వెలివేయాలని పేర్కొన్నారు.
జూలై 31న ఏకగ్రీవంగా ఆమోదించబడిన ఈ తీర్మానంలో తల్లిదండ్రుల లేదా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారిని గ్రామం నుంచి వెలివేయాలని పేర్కొన్నారు.
ISIకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఒక భారత సైనికుడిని అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్గా గుర్తించారు.
అవును లక్కంటే ఇతనిదే.. అదృష్టం మాములుగా తగల్లేదు. జాక్ పాట్ కొట్టేశాడు. రూ. 6 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.కోటి తగిలింది. ఇంతకు ఎవరీతను... ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్లో మారథానర్ ఫౌజా సింగ్ మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో ఒక ఎన్నారై డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్ పిండ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్ను ఢీకొట్టిన డ్రైవర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో 8 మంది భారతీయులను అక్కడ అధికారులు హింస, కిడ్నాప్ కేసుల్లో వారిని అరెస్టు చేశారు. వీరిలో జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా ఉన్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడితే ఉచితంగా చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.