Punjab Floods: పంజాబ్ ను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన స్కూల్..400 మంది పిల్లలు వరద నీటిలో..
పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్న 400 మంది పిల్లలు, స్కూలు సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు.