Bus Overturns: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.