Pakistan Army Fire In PoK: POKలో 8 మంది పాక్ పౌరులు మృతి.. బరితెగించిన పాకిస్తాన్ ఆర్మీ
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కులు, కనీస సదుపాయాల కోసం నిరసన చేపట్టిన పౌరులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరపడంతో 8 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు.