Floods: భారీ వరదలు.. 90 మంది మృతి
ఫిలిప్పీన్స్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిలిప్పీన్స్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిలిప్పీన్స్లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
ఫిలిప్పీన్స్లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్లోనూ శుక్రవారం ఉదయం 05:53:57 IST (భారత ప్రామాణిక సమయం)న 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది
అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో పండిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు. అందులో భాగంగా 12,500 టన్నుల బియ్యం తొలివిడత కాకినాడ పోర్ట్నుంచి షిప్లో బయలుదేరుతున్నాయి. సోమవారం సివిల్ సప్లైయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి షిప్ను ప్రారంభించనున్నారు.
బర్త్డే పార్టీ..తెల్లారేసరికి ఉ*రి వేసుకుని | Medical Student who studies in Philippines who studies MBBS and commits Suicide and she belongs to Patancheru |RTV
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టిన రోజున ఆమెకు విషెస్ చెప్పాలని స్నేహితులు వెళ్లారు. అప్పటికే స్నిగ్ధ తన గదిలో ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు ఆమె పేరెంట్స్కి సమాచారం అందించారు.