ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో పండిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు. అందులో భాగంగా 12,500 టన్నుల బియ్యం తొలివిడత కాకినాడ పోర్ట్నుంచి షిప్లో బయలుదేరుతున్నాయి. సోమవారం సివిల్ సప్లైయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి షిప్ను ప్రారంభించనున్నారు.