ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్ఫిన్స్లో ట్రామీ తుపాను ప్రభావంతో 130 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారు కొందరు అయితే విద్యుత్ షాక్ తగిలి మరికొందరు చనిపోయారు.
ఫిలిప్ఫిన్స్లో ట్రామీ తుపాను ప్రభావంతో 130 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారు కొందరు అయితే విద్యుత్ షాక్ తగిలి మరికొందరు చనిపోయారు.
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిలిప్పీన్స్లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.