Operation Sindoor: ఆపరేషన్ తర్వాత పాక్ 138 శౌర్య పతకాల అవార్డుల ప్రకటన.. రాహుల్ గాంధీకి ఈ సాక్ష్యం చాలా? ఇంకా కావాలా?
ఆపరేషన్ సింధూర్ జరగలేదని బుకాయిస్తతూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ కి ఈ లెక్కలు చాలా ఇంకా కావాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.