కన్నీళ్లు పెట్టించే మరో గోట్ లైఫ్ స్టోరీ.. రెడ్డి నాయక్ కోసం రంగంలోకి KTR టీం
నిర్మల్ జిల్లా రెడ్డి నాయక్ మలేషియాలో ఉద్యోగానికి వెళ్లి.. మోసపోయి వలస కూలీగా మారాడు. ఇటీవల అతని ఇద్దరు కూతుళ్లు యాక్సిడెంట్లో మరణించారు. వారి ఆఖరి చూపు కోసం తిరిగి వచ్చే ఆర్థిక స్థోమత రెడ్డి నాయక్కి లేదు. అతన్ని తీసుకోచ్చేందుకు KTR సాయం చేస్తున్నారు.