BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
ఇటీవల కొత్తగా పెళ్లైన నవవధువు బతుకమ్మ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. అత్తగారింట్లో కొత్తగా అడుగుపెట్టిన నవవధువు తొలి బతుకమ్మ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడి పాడింది. అంతలోనే ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదిలిపెట్టినందుకు తనకు బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో తాను యాక్టివ్గా లేనన్న ఆయన.. కాంగ్రెస్ పనుల గురించి ప్రజలతో చెప్పుకోలేకపోతున్నానన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో స్వర్ణవాగుపై నిర్మించిన సాకేర చెక్డ్యామ్ పేల్చివేతపై వివాదం నెలకొంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా రెడ్డి నాయక్ మలేషియాలో ఉద్యోగానికి వెళ్లి.. మోసపోయి వలస కూలీగా మారాడు. ఇటీవల అతని ఇద్దరు కూతుళ్లు యాక్సిడెంట్లో మరణించారు. వారి ఆఖరి చూపు కోసం తిరిగి వచ్చే ఆర్థిక స్థోమత రెడ్డి నాయక్కి లేదు. అతన్ని తీసుకోచ్చేందుకు KTR సాయం చేస్తున్నారు.
నిర్మల్ మామడ అడవిలో చిక్కుకున్న మహిళలను కాపాడేందుకు టీం శివంగి వెళ్లింది. ఆడవాళ్లు కూడా తక్కువ కాదని నలుగురు మహిళలు కారడవిలోకి వెళ్లారు. అయితే రాష్ట్రంలో మొదటిసారిగా ఎస్పీ జానకి షర్మిల అధ్యర్యంలో టీం శివంగి అనే మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారు.
దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.