NIA: 8 రాష్ట్రాలు..16 చోట్ల..దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ మరోసారి తనిఖీలు
విజయనగరం ఉగ్ర కుట్ర పై ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా 8 రాష్ట్రాల్లో..16 చోట్ల తనిఖీలను నిర్వహించింది. జూలైలో విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.