Bengaluru: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్లో ఓ యువతి బాయ్ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్లో ఓ యువతి బాయ్ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన భర్త పినాకి మిశ్రాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ఇండిగో ఎయిర్పోర్ట్ సిబ్బంది తీరుపై మండిపడ్డాడు. వారివల్ల తాను రూ.2.65 లక్షల డీల్ కోల్పోయానన్నాడు. వాష్రూమ్కి వెళ్లి వచ్చేసరికి బోర్డింగ్ మూసేశారని ఆవేదన చెందాడు. దానివల్ల తాను విమానం మిస్సయ్యానన్నాడు.
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పరిధి కాటేదాన్లో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన సలీమ్ తాగిన మైకంలో తన భార్యను చంపాలనుకొని పక్కంటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్లింక్కు భారత్లో అనుమతి లభించింది. టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్ అందుకున్న మూడో సంస్థగా స్టార్లింక్ నిలిచింది.
ప్రధాని శుక్రవారం కశ్మీర్లో పర్యటించారు. చీనాబ్ నదిపై బ్రిడ్జ్ ఓపెనింగ్, వందేభారత్ రైలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్కు ఓటమి గుర్తువస్తుందన్నారు మోదీ. తీవ్రవాదానికి ఇండియా తలవంచదని చెప్పుకొచ్చారు.