SI Murder : తండ్రికొడుకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సైని దారుణంగా నరికి చంపారు!
తండ్రికొడుకుల మధ్య జరిగిన గొడవను అపేందుకు వెళ్లిన ఓ ఎస్సైను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్కు సొంత తోట ఉంది.