AP: ప్రముఖ పాశ్రామిక వేత్త జనార్దనరావు దారుణ హత్య...
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి జనార్ధన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. తన మనుమడి చేతిలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా మనుమడు తాతను 73 సార్లు కత్తిపొడిచి చంపాడు.