TIME100 దాతృత్వ జాబితాలో మొదటిసారి అంబానీ.. ఎన్ని వేల కోట్లు దానం చేశారంటే?
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ మొదటిసారిగా TIME100 దాతృత్వ జాబితా 2025లో చోటు దక్కించుకున్నారు. గతేడాది ముఖేష్, నీతా అంబానీ రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రశ్రేణి దాతల జాబితాలో చేరారు.