India vs pakistan: రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా
128 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమ్ ఇండియా 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 23 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 10 పరుగులు చేసారు.
128 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమ్ ఇండియా 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 23 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 10 పరుగులు చేసారు.
పాకిస్తాన్ తో ఎటువంటి మ్యాచ్ లు ఆడకూడదని చాలా డిమాండ్లు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత ఆ దేశాన్ని బ్యాన్ చేయాలని అందరూ చెప్పారు. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ ఆడాలనే నిర్ణయించింది. ఎందుకు అందరి మాటా పక్కన పెట్టి మరీ ఈ డెసిషన్ తీసుకుంది. కింది ఆర్టికల్ లో..
ఆసియా కప్ లో మోస్ట్ వెయిటెడ్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ప్రపంచం అంతా ఆసక్తిగా చూసే భారత్, పాక్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. దుబాయ్ వేదికగా ఇరు జట్లూ తలపడనున్నాయి. చెరో మ్యాచ్ గెలిచి ఉత్పాహంగా ఉన్న భారత్, పాక్ ల మధ్య ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.
ఆసియాకప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమైపోయిందా అంటూ బీసీసీఐపై మండిపడ్డారు. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు.
ఇండియా కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెచ్చిపోతున్నాడు. ఒక పక్క సెంచరీలను బాదుతూనే కెప్టెన్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈరోజు లార్డ్స్ టెస్ట్ లో నోటికి సైతం పని చెప్పి తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు.
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే.
ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..