MI VS PBKS: క్వాలిఫయర్ 2 కు వర్షం అంతరాయం..ఆలస్యంగా ప్రారంభం
ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచి ఫైనల్ కు వెళతారు? ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు?
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 20 ఓవర్లలో హార్దిక్ సేన 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా..గుజరాత్ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో పంజాబ్ మీద బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ గెలుపు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచింది.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో ఇచ్చిన 227 టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది.
భారీ విజయంతో హైదరాబాద్ సీజన్ ను ముగించింది. కేకేఆర్ పై 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కోలకత్తా చేతులెత్తేసింది. కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్, కోలకత్తా మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చితకొట్టారు. క్లాసెన్, హెడ్ రెచ్చిపోవడంతో ఎస్ఆర్హెచ్ 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు వెళ్ళిపోయిన టీమ్ లు వరుసగా ఇప్పుడు మ్యాచ్ లు ఓడిపోతున్నాయి. మరోవైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమ్ లు చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో గెలిచింది.