Mahatma Gandhi NREGA : ఉపాధికి ఉష్ కాకి...పని దినాలను తగ్గించిన కేంద్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఉపాధి కోసం కూలీలు వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు లేకుండా ఉండేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది.
‘మహాత్మ గాంధీ జీ’ పేరుతో బీర్ బాటిల్.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు
రష్యాలో బీర్ కంపెనీ మహాత్మ గాంధీ పేరుతో బీర్లు అమ్ముతోంది. బీర్ బాటిళ్లపై మహత్మా జీ అని రాసి ఆయన ఫొటోని కూడా వేసింది రివర్ట్ బీర్ కంపెనీ. ఆ ఫొటోలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గాంధేయవాదులు వాటిని తీసేయాలని కామెంట్ మండిపడుతున్నారు.
HYD: హైదరాబాద్లో రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్లో మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రేపు మాంసం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Independence Day 2024: మన జాతీయ జెండా ప్రత్యేకత ఇదే.. ప్రపంచంలోనే బెస్ట్!
జాతీయ జెండాను.. 1947 జులై 22న స్వాతంత్ర్య భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ జాతీయ జెండా నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఈ జెండా రూపకర్త తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య కావడం విశేషం.
Gandhiji's Death Anniversary : మహాత్మా గాంధీ హత్య గురించి తెలుసుకోవలసిన విషయాలు!
జనవరి 30న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. అందుకే భారత్లో ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హత్యలో గాడ్సేకు సహకరించిన వ్యక్తి ఎవరు? గాంధీ హత్య గురించి కీలకమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Diwali Gandhi: నాడు రక్తపు మరకలు..నేడు వెలుగు జిలుగులు.. ఈ సారి దీపావళి తేదీ ప్రత్యేకత ఇదే..!
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరుపుకొన్న తొలి దీపావళి నవంబర్ 12న వచ్చింది. మళ్లీ 76ఏళ్ల తర్వాత అదే రోజు దీపావళి రావడంతో ఆనాడు గాందీజీ ఇచ్చిన సందేశం గురించి చర్చ జరుగుతోంది. గాంధీజీ అప్పుడు ఎందుకు బాధపడ్డారో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లి చదవండి.
Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.