10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..?
ప్రపంచ అత్యత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్లో లండన్ ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 ఏళ్లుగా న్యూయార్క్, పారిస్, టోక్యోలను వంటి దేశాలను వెనక్కి నెట్టి లండన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.
ప్రపంచ అత్యత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్లో లండన్ ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 ఏళ్లుగా న్యూయార్క్, పారిస్, టోక్యోలను వంటి దేశాలను వెనక్కి నెట్టి లండన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు.
జూన్ నెలాఖరులో 6వ వార్షిక ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇందులో టెక్నాలజీ, బిజినెస్, సంస్కృతికి సంబంధించి చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ పూర్తి షెడ్యూల్ తో పాటు పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి
లండన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకున్నాక... దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు.
విరాట్-అనుష్క కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తమ పిల్లల విషయంలో గోప్యత పాటిస్తున్నారు విరుష్క దంపతులు. అయితే తాజాగా లండన్లో విరాట్, వామికా ఓ రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా వైరల్గా మారింది.