Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.
1941లో ఉన్న క్యాలెండర్, 2025లో ఉన్న క్యాలెండర్ పూర్తిగా ఒకేలా మ్యాచ్ అయ్యింది. మొత్తం 12 నెలలు కూడా ఒకే తేదీలు, వారాలకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి యాదృచ్ఛికం సంభవించడం చాలా అరుదు.
తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది.
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.
రేపు జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పొదిలి ఘటన నేపథ్యంలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పర్యటన చేసి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.
మొక్కజొన్న ఆరోగ్యానికి గొప్ప ఎంపిక. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. మొక్కజొన్నలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొక్కజొన్న బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ అంశంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పొంగులేటి ఇటీవల ప్రకటించారు.