TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోప్రక్షాళన జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రుల పనితీరును అంచనా వేసి, కేబినెట్లో కీలక మార్పులు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు.
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అమాయకులపై పంజా విసిరి కోట్లల్లో దోచుకుంటున్నారు. తాజాగా 'ఫోన్ కాల్' మోసానికి తెరలేపారు. ఈస్కామ్లో ఒక్క ఫోన్ కాల్తో మీ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
రేవంత్ ప్రభుత్వం యువతకు పెద్దపీఠ వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రంలో 1.41 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే టార్గెట్తో ముందుకెళ్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా టాలెంట్ హైపర్లూప్ 2047 పేరుతో 'స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ను' ఆవిష్కరించింది.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు ఎర్పాటు చేస్తాయి. మరోవైపు గ్రామంలో పన్నుల ద్వారా నిధులు సమకూరుతాయి.