Varma vs Janasena: పిఠాపురంలో నాగబాబుకు బిగ్ షాక్.. జై వర్మ అంటూ నినాదాలు!
జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. ఆయన పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయగా...జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినాదాలు చేశారు.