TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య రచ్చ మొదలైంది. జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు రెండో రోజు పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన అడుగడుగున ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు.