నేషనల్VS Achuthanandan : కేరళ మాజీ సీఎంకు గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు! సీపీఎం సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (101)కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను తిరువనంతపురంలోని పట్టోం వద్ద ఉన్న ఎస్యుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. By Krishna 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Cargo Ship: కేరళ కోజికోడ్ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు కేరళ కోజికోడ్ తీరంలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో భారీ పేలుడు సంభవించింది. కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kerala: 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్ 270 ఏళ్ళ తర్వాత కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. By Manogna alamuru 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్Biryani: పిల్లలూ ఎంజాయ్, పండగో.. అంగన్వాడీ మెనూలో బిర్యానీ కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రకటించిన అంగన్వాడీ కొత్త మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్ వంటి టేస్టీ వంటకాలు ఉన్నాయి. ఓ పిల్లాడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని కోరిన వీడియో వైరల్ అయ్యింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. By K Mohan 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Liberian ship: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది అరేబియా సముద్రంలో కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా షిప్ మునిగిపోయింది. దీంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నౌకతో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. నౌకలో 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించారు. By K Mohan 25 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. By B Aravind 24 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Covid-19 Cases: కరోనా మరణాలు మళ్లీ మొదలయ్యాయి.. కేరళ, ముంబైలో భారీగా కేసులు! కరోనా కేసుల పెరుగుదలే ఆందోళనకరమంటే ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు. By Krishna 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKerala : రేబిస్ కలకలం.. ఏడేళ్ల బాలిక మృతి కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం. By Krishna 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Droupadi Murmu : శబరిమలకు రాష్ట్రపతి ముర్ము.. తొలి ప్రెసిడెంట్గా రికార్డు దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సోమవారం పర్యటన వివరాలను వెల్లడించాయి. By Madhukar Vydhyula 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bomb Threat: 'ఇండియాలోని ఆ ఎయిర్పోర్టును పేల్చేస్తాం' కేరళలోని తిరవనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలెర్ట్ అయిన ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అన్ని టెర్మినల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు. By B Aravind 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంWife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి! కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్లైన్లో బంగారు లాకెట్లు.. ఇలా బుక్ చేసుకోండి! గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రారంభించింది. అయితే ఈ బంగారు లాకెట్లను WWW.Sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నగదు చెల్లింపును అక్కడికి వెళ్లి చూపిస్తే గోల్డెన్ లాకెట్ అందజేస్తారు. By Kusuma 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్కరోనా పేషెంట్పై అత్యాచారం చేసి క్షమాపణలు... కోర్టు సంచలన తీర్పు! కరోనా పేషెంట్పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు జైలుశిక్ష విధిస్తూ కేరళలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కాయంకుళంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ను దోషిగా తేల్చింది. By Krishna 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Food Adulteration: ఆహార కల్తీలో మనమే టాప్....ఏస్థానమో తెలుసా ఒకవైపు వాతావరణ కాలుష్యంతో పాటు ఆహారం కూడా కల్తీ మయమవుతోంది. ఈ మధ్య జీహెచ్ఎంసీ , ఫుడ్ సెఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో పేరుగాంచిన హోటళ్లలోనూ కల్తీ పదార్థాలు వాడుతున్నారని తేలింది. నాణ్యత లేని పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. By Madhukar Vydhyula 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు! సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. By Bhavana 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక! వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోని మలయాళం నేర్చుకోవాలని సూచించారని ప్రియాంక గాంధీ తెలిపారు. ఆయన మాట మీదుగానే తానిప్పుడు మలయాళం నేర్చుకుంటున్నట్లు వివరించారు. By Bhavana 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మందికి ఎయిడ్స్ కేరళ మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీలో ఒకేసారి 10 మందికి HIV పాజిటివ్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది ఒకే ఇంజెక్షన్ సిరంజీతో డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. By K Mohan 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్! కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Bhavana 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn