కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. 6మంది స్పాట్ డెడ్
కర్ణాటక విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.