BREAKING: విద్యార్థులకు పండగే.. మళ్ళీ పది రోజులు సెలవులు!
కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.
కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.
ఓట్ల చోరీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ఆరోపణలు చేశారు. 1991 లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధరామయ్య .. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ చేతిలో ఓడిపోయారు. దానికి
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది.
బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి చేరి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తూ వారిని చంపుతున్నాయి. వీటిని నిరోధించాలంటే కుంకీ ఎనుగులను మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు ఏపీకి చేరాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, స్పీకర్ యుటి ఖాదర్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని అన్నారు.
పాకిస్తాన్కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ IPSని కొట్టొబోయారు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న ప్రజల్ని ఎవరు లోనికి రానించారని స్టేజ్ మీదనే అడిషనల్ ఎస్సీపై చేయి ఎత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
భారత్, పాక్తో యుద్ధం చేయదన్న సిద్దరామయ్య మాటలు వివాదస్పదమవుతున్నాయి. ఆయనపై BJP లీడర్లు ఫైర్ అవుతున్నారు. సిద్దరామయ్య పాకిస్తాన్ రత్న అని BY విజయేంద్ర అన్నారు. అలా మాట్లాడినందుకు సిద్దరామయ్యను పాక్ వీధుల్లో ఓపెన్ జీప్పై ఊరేగిస్తారని ఎద్దేవా చేశారు.