Smell Trademark: ఇక ట్రైర్ల నుంచి గులాబీ వాసన.. ట్రేడ్ మార్క్ కూడా వచ్చేసింది!
వాహనాలు వెళుతుంటే ఇక మీదట గులాబీ వాసన గుబాళిస్తుంది. ఎందుకంటే వాహనాలకు ఉండే టైర్లు ఇకపై రబ్బర్ వాసన కాకుండా గులాబీ వాసన రానున్నాయి. దీనికి సంబంధించి సుమిటోమో రబ్బర్ ఇండస్ట్రీస్ ట్రేడ్ మార్క్ ను నమోదు చేసుకుంది. భారత ట్రేడ్ మార్క్ దీనిని ఆమోదించింది.
China-Taiwan: తైవాన్ చైనాలో భాగమే..ట్రంప్ కు కన్ఫార్మ్ చేసిన జిన్ పింగ్
తైవాన్ పై చైనా వైఖరిని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి నొక్కి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని మరోసారి ధృవీకరించారు. తైవాన్ పై తమ ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు.
Donald Trump: ట్రంప్కు ఏమైంది? జపాన్లో అయోమయంలో అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. జపాన్ పర్యటనలో భాగంగా నిర్వహించిన గౌరవవందనం సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.
BIG BREAKING : జపాన్కు తొలి మహిళా ప్రధానిగా సనే టకైచి
జపాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ దేశ ప్రధాని పదవిని అధిరోహించారు. కన్జర్వేటివ్ నాయకురాలు, చైనా పట్ల కఠిన వైఖరితో గుర్తింపు పొందిన సనాయే తకైచిని జపాన్ పార్లమెంట్ (డైట్) 2025 అక్టోబర్ 21వ తేదీన కొత్త ప్రధానిగా ఎన్నుకుంది
Suicide: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
జపాన్లో దారుణం జరిగింది. ఆఫీసులో వేధింపులు ఎదుర్కొన్న ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రూ.90 కోట్ల పరిహారం చెల్లించాలంటూ యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
New Jobs In Japan: ప్రధాని మోదీ జపాన్ పర్యటన.. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు
రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి. ఇరు దేశాల్లో కలిపి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు.
PM Modi: ప్రధాని మోదీకి జపాన్ అరుదైన కానుక..చంద్రయాన్ 5 తో పాటూ పలు కీలక ఒప్పందాలు
రెండు రోజుల పర్యటనలో బాగంగా జపాన్ లో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశంలో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకునే దిశగా చేతులు కలిపారు.
Netaji Subhas Chandra Bose: మా నాన్న అస్థికలు తెప్పించండి ఫ్లీజ్: ప్రభుత్వాన్ని కోరిన నేతాజీ కుమార్తె
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ మరణం నేటికి మిస్టరీనే. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచారని చెబుతారు. ఆ అస్థికలను భారత్కు తీసుకురావాలని నేతాజీ కూతురు అనితా బోస్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు.
/rtv/media/media_files/2025/12/29/chinese-military-2025-12-29-13-20-45.jpg)
/rtv/media/media_files/2025/11/26/smell-2025-11-26-11-39-03.jpg)
/rtv/media/media_files/2025/11/25/taiwan-2025-11-25-07-37-29.jpg)
/rtv/media/media_files/2025/10/29/did-donald-trump-salute-japan-flag-2025-10-29-10-50-31.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/09/15/woman-dies-by-suicide-2025-09-15-16-20-50.jpg)
/rtv/media/media_files/2025/08/30/japan-modi-2025-08-30-10-56-09.jpg)
/rtv/media/media_files/2025/08/29/daruma-2025-08-29-22-58-43.jpg)
/rtv/media/media_files/2025/08/29/please-bring-back-my-fathers-ashes-netaji-daughter-asks-government-2025-08-29-21-02-14.jpg)