Pahalgam Attack : దేశంలో భారీ ఉగ్రదాడి..! | Terrorist In Jammu & Kashmir | Tourists | RTV
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.
సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించగా దాన్ని జైపూర్కు మళ్లించారు. మళ్లీ ఎప్పుడు బయలు దేరుతుందనే విషయాన్ని అధికారులు తెలపలేదని గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా, తన భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
జమ్ము కశ్మీర్లోని బధాల్ గ్రామంలో ఇటీవల 17 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో స్పందించింది. మృతుల శరీరాల్లో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించామని పేర్కొంది.
జమ్మూ కశ్మీర్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్బాని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు ఉగ్రవాదులు కాల్పులు కలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.