BIG BREAKING: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ ఐఎస్‌ఐ మరో ఉగ్ర దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. నేపాల్ ఏజెంట్ మియాన్ అన్సారీ, అజమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దేశంలో మరో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నేపాల్ ఏజెంట్ అన్సారుల్ మియాన్ అన్సారీ, అజమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు