Turkish Navy Ship Arrives in Karachi | పాక్ సపోర్ట్ గా టర్కీ | India Pakistan War | RTV
పాకిస్తాన్ మెడలు వంచడానికి భారత్ దగ్గర ఓ రహస్య ఆయుధం ఉంది. ప్రాజెక్ట్ కాళీ ఓ భయంకరమైన ఆయుధం. దీన్ని రంగంలోకి దింపితే పాకిస్తాన్ పని ఖతమే. DRDO, BARC కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీంతో మన ఆయుధాలను రక్షించు కోవచ్చు. శత్రువులపై దాడి కూడా చేయవచ్చు.
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్లైన్పై వెళ్తుండా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన స్పాట్ ఏరియా మొత్తం కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగుతు తీశారు.
పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ వల్ల జమ్మూకశ్మీర్లో 90 శాతం వరకు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.
పహల్గాం దాడి తర్వాత సామూహిక అరెస్టులు చేయడం, ఇళ్లను కూల్చివేయడంపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులెవరో ? పౌరులెవరో ? భేదాలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. పౌరులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.
మరో 48 గంటల్లో పాకిస్థాన్పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.