Cloud Burst: క్లౌడ్ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
మొన్న హిమాచల్ ప్రదేశం, నిన్న జమ్మూ-కాశ్మీర్ ను అకస్మాత్తు వరదలు ముంచేశాయి. అక్కడ క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. చోసిటీ లో ఇప్పటి వరకు 46 మృతదేహాలు వెలికి తీశారు. మరింత ప్రాణ నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం (ఆగస్టు 14) జరిగిన క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా, 200లకు పైగా గల్లంతయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ రావడంతో స్పాట్లోనే 12 మంది మృతి చెందారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదుల సమస్య అందరికీ తెలిసిందే. ఏళ్లతరబడి వాళ్ళతో మన భద్రతా బలగాలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా వారికి బెడ్ రూమ్ జీహాదీలు తలనొప్పిగా మారుతున్నారు. ఎవరు వీళ్ళు..వీరి నుంచి ఎలా సవాల్ ఎదురవుతోంది?
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు.
జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా బసంత్గఢ్ ప్రాంతంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మరణించారు, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం 10:30 గంటల సమయంలో కంద్వా-బసంత్గఢ్ మధ్య జరిగింది.
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ అఖల్' మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా.. మరో సైనికుడు గాయపడ్డాడు. వారంతా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు.
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఓ ఉగ్రవాదిని హతమార్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్లోని అకల్ అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.