Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 69 మంది మృతి
గాజాలోని నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 69 మంది మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాలస్తీనా సివిల్ డిఫెన్స్ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం.