Gaza-Isreal: గాజాలో ఆగని మారణహోమం.. 79 మంది!

హమాస్‌ సైనిక విభాగం అల్‌ ఖస్సమ్‌ దాడి చేయడంతో ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా మొత్తం 79 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

New Update
Gaza

Gaza

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. కానీ గాజాలో మాత్రం మారణహోమం కొనసాగుతోంది. హమాస్‌ సైనిక విభాగం అల్‌ ఖస్సమ్‌ దాడి చేయగా.. ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా మొత్తం 79 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు