Israel-Hamas war: పెను విషాదం.. 103 మంది మృతి
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. దాడుల్లో ఒక్క రోజులోనే 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతలాకుతలం అయిపోయిన గాజా...ఇజ్రాయెల్ తాజా దాడులతో మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది.
తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్బలా నగర శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.