Netanyahu: భారత్కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మీదట రక్తపాతం ఉండదని అనుకున్నారు అందరూ. కానీ హమాస్ మాత్రం ఇంకా ఊచకోత కోస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గూఢచారులనే ఆరోపణలతో డజన్ల మందిని చంపేస్తోంది.
రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. ఇజ్రాయెల్, గాజాలలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది.
గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో పాలస్తీనా ప్రజలుంటే.. పాక్లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.
గాజా శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందం మీద హమాస్ సంతకం చేసింది. ప్రపంచం అంతా సంతోషించింది. అది నాలుగు రోజులు అయినా అవలేదు..ఇప్పుడు మళ్ళీ తర్వాతి దేశలను ఒప్పుకునేది లేదని మొండికేస్తోంది హమాస్. మాకు అభ్యంతరాలున్నాయని చెబుతోంది.
అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈజిప్ట్లో సుధీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల అప్పగింత, కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇజ్రాయెల్ కు ఇది నైతిక, దౌత్య పరైన విజయం అంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం మొదటి దశపై సంతకాలు చేశాక ఆయన ఎమోషనల్ అవుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.