Israel-Iran War: ఇరాన్కు బిగ్ షాక్.. కీలక కమాండర్ హతం
ఇరాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
ఇరాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది.రెండు దేశాలు ఒక దానిపై ఇంకొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని వార్నింగ్ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది.
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్కు పంపిస్తోందని తెలిపింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేస్తేనే ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు.