IRCTC Package: 17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలు.. అదిరిపోయే ఐఆర్సీటీసీ ప్యాకేజ్
అయోధ్యతో టూ రామేశ్వరం వరకు 30 పుణ్యక్షేత్రాలను 17 రోజుల్లో సందర్శించే ప్యాకేజీని ఐఆర్సీటీసీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఏసీ 3 టైర్లో హోటల్ గదుల్లో ట్రిపుల్ షేర్ రూ.1,15,180, డబుల్ షేర్ రూ.1,17,975, సింగిల్ షేర్ రూ.1,37,545 ఛార్జ్ చేస్తారు.