IRCTC: రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా ?.. త్వరలో మారనున్న రూల్స్
రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ కార్డు అథెంటికేషన్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది.
రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ కార్డు అథెంటికేషన్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది.
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది.
అయోధ్యతో టూ రామేశ్వరం వరకు 30 పుణ్యక్షేత్రాలను 17 రోజుల్లో సందర్శించే ప్యాకేజీని ఐఆర్సీటీసీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఏసీ 3 టైర్లో హోటల్ గదుల్లో ట్రిపుల్ షేర్ రూ.1,15,180, డబుల్ షేర్ రూ.1,17,975, సింగిల్ షేర్ రూ.1,37,545 ఛార్జ్ చేస్తారు.
జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది.
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనరల్ టికెట్లపై ట్రైన్ పేరు, నెంబరుతో ప్రింట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రయాణికుడు ఏ ట్రైన్కి వెళ్లాలనుకుంటున్నాడో అదే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఇతర ట్రైన్లో ట్రావెల్ చేయడం కుదరదు.
వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది. తక్కువ బడ్జెట్తో ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య కూడా చూడవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆర్టికల్పై ఓ లుక్కేయండి.
సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్సీటీసీ వెబ్సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్సైట్తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది.