Israel - Iran War: ఇజ్రాయెల్పై టెర్రర్ అటాక్
జెరూసలేంలో ఇజ్రాయెల్ పౌరులపై టెర్రర్ అటాక్ జరిగింది. అక్కడ ఒక స్ట్రీట్లో కారుతో దూసుకు వచ్చిన ఉగ్రవాదులు...విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే గన్ పేలకపోవడంతో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.
జెరూసలేంలో ఇజ్రాయెల్ పౌరులపై టెర్రర్ అటాక్ జరిగింది. అక్కడ ఒక స్ట్రీట్లో కారుతో దూసుకు వచ్చిన ఉగ్రవాదులు...విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే గన్ పేలకపోవడంతో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.
పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్లోని ఇస్ఫహాన్లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులతో దాడికి దిగింది.
మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కొన్ని దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి యుద్ధంలో తలదూర్చే అవకాశం లేదు. వరల్డ్ వార్ 3 వచ్చినా ప్రభావితం కాని 10 దేశాలు, ప్రస్తుతం సేఫ్ కంట్రీస్గా గుర్తింపు పొందాయి. అవేంటంటే..
అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. డజన్లకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లతో అటాక్ చేయడానికి సిద్ధమైంది. మరో తొమ్మిది గంటల్లో ఇవన్నీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతాయని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 25 మంది ఉండగా అందులో 17 మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది.
మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈరెండు దేశాల కోట్లాట మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని భయపడుతున్నాయి. అసలీ రెండు దేశాల మధ్యా గొడవ ఏంటి?
పశ్చిమాసియాలో పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా,భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్లో తమ ఉద్యోగుల ప్రయాణాన్ని పరిమితం చేశాయి.
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు వెళ్లకూడదంటూ భారత పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై.. ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.