Operation Sindhu: ఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మొదటి విమానం చేరుకుంది.

New Update
Operation Sindhu

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో ఇరాన్‌ నుంచి మొదటి విమానం బుధవారం రాత్రి భారత్‌కు చేరుకుంది.  అర్మెనియా నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో 110 మంది వలస భారతీయులు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు.

Also Read :  Priyanka Jain: బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న ఫొటోలు

Operation Sindhu Launched

Also Read :  AP Crime: మర్మాంగాలు కోసి..కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!

Also Read :  Islamic Revolution: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

Also Read :  ఢిల్లీలో నారా లోకేష్ టీం బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!

indians | iran-isreal-war | latest-telugu-news | isreal airport attack

Advertisment
Advertisment
తాజా కథనాలు