Punjab Kings: ప్లే ఆఫ్స్కు పంజాబ్ !.. చేతులెత్తేసిన రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. 220 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ మొత్తానికి ప్లేఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే.