కొడుకు ఇంటర్ పరీక్ష రోజున తల్లి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఘటన
ఇంటర్ పరీక్ష రోజునే ఓ విద్యార్థి తల్లి మరణించారు. దీంతో ఆ విద్యార్థి చివరిసారిగా తల్లి పాదాలకు నమస్కరించి.. బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.